ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-12-11T01:35:14+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది.

ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు, ఇద్దరు మృతి

అమరావతి: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గురువారం కొత్తగా 538 కరోనా కేసులు, ఇద్దరు మృతి చెందారు.  కాగా ఇప్పటి వరకు 8,73,995 కేసులు నమోదయ్యాయి. వీటిలో 7,047 మరణాలు సంబవించాయి. ప్రస్తుతం 5,237 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  కాగా వీటిలో 8,61,711 మంది రికవరీ అయ్యారు. గుంటూరు, కృష్ణా జిలాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. 

Updated Date - 2020-12-11T01:35:14+05:30 IST