పేకాట.. 10 మంది వైసీపీ శ్రేణుల అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-05T03:41:32+05:30 IST
పెదపలకలూరులో పేకాట శిబిరంపై గోరంట్ల పోలీసులు దాడి చేశారు. 40వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడితో ...
గుంటూరు: పెదపలకలూరులో పేకాట శిబిరంపై గోరంట్ల పోలీసులు దాడి చేశారు. 40వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడితో పాటు మరో 10 మంది వైసీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.80 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారే పేకాట ఆడటంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.