కేంద్ర బృందాలను పంపాలి: కాల్వ

ABN , First Publish Date - 2020-04-28T10:18:58+05:30 IST

‘‘సీఎం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది.

కేంద్ర బృందాలను పంపాలి: కాల్వ

అమరావతి, విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి):‘‘సీఎం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల సమీక్షకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలి. కరోనా కేసులు పెరగడానికి కారకులెవరో తేల్చాలి. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలపై జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి. జగన్‌ అసమర్థత వల్లే కరోనా కేసులు పెరిగాయి’’ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-04-28T10:18:58+05:30 IST