బిల్డ్ ఏపీలో భాగంగా భూముల అమ్మకానికి రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-05-14T02:49:18+05:30 IST

బిల్డ్ ఏపీలో భాగంగా నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పివికే నాయుడు కూరగాయల మార్కెట్ 1.72 ఎకరాలు, శ్రీనగర్‌లోని కార్మిక శాఖ స్దలం 5.44 ఎకరాలు,

బిల్డ్ ఏపీలో భాగంగా భూముల అమ్మకానికి రంగం సిద్ధం

గుంటూరు: బిల్డ్ ఏపీలో భాగంగా నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పివికే నాయుడు కూరగాయల మార్కెట్ 1.72 ఎకరాలు, శ్రీనగర్‌లోని కార్మిక శాఖ స్దలం 5.44 ఎకరాలు, నల్లపాడులోని 6.07 ఎకరాల అమ్మకానికి ఈ నెల 29 న ఈ వేలం పాటను ప్రభుత్వం నిర్వహించనుంది.

Updated Date - 2020-05-14T02:49:18+05:30 IST