తిరుమల వకుళమాత పోటులో ప్రమాదం
ABN , First Publish Date - 2020-10-24T23:42:06+05:30 IST
వకుళమాత పోటులో ప్రమాదం జరిగింది. శ్రీవారి అన్నప్రసాదమైన పులిహోర తయారీకోసం చింతపండును ఉడకబెడుతూ ఉండగా బాయిలర్ పేలింది. ఈ పేలుడులో ఐదుగురు పోటు కార్మికులకు..
తిరుమల: వకుళమాత పోటులో ప్రమాదం జరిగింది. శ్రీవారి అన్నప్రసాదమైన పులిహోర తయారీకోసం చింతపండును ఉడకబెడుతూ ఉండగా బాయిలర్ పేలింది. ఈ పేలుడులో ఐదుగురు పోటు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు.