సీఎం జగన్ ఇంటి ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపు
ABN , First Publish Date - 2020-09-23T15:08:08+05:30 IST
అమరావతి: భజరంగ్ దళ్ ఆందోళన 11.30 గంటలకు లోటస్ పాండ్లోని సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది.
అమరావతి: భజరంగ్ దళ్ ఆందోళన 11.30 గంటలకు లోటస్ పాండ్లోని సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని భజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తోంది.