నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్ కేంద్రానికి తరలింపు

ABN , First Publish Date - 2020-04-05T14:43:18+05:30 IST

నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్ కేంద్రానికి తరలింపు

నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్ కేంద్రానికి తరలింపు

గుంటూరు: నలుగురు కానిస్టేబుళ్లను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఇంట్లో చోరీ జరిగిందని కరోనా పాజిటివ్ బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే స్పందిచిన నలుగురు పోలీసులు బాధితుడి ఇంటిని పరిశీలించారు. అధికారుల ఆదేశాలతో ముందస్తు చర్యగా పోలీసలును పరీక్షలకు తరలించారు. 

Updated Date - 2020-04-05T14:43:18+05:30 IST