ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై విచారణ
ABN , First Publish Date - 2020-09-08T21:19:26+05:30 IST
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై విచారణ
అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై విచారణ జరిగింది. తీర్పు ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. తీర్పు ప్రకటించే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయి.