ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

ABN , First Publish Date - 2020-06-27T01:23:34+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయం ఉద్యోగులు, హెచ్‌వోడీల కార్యాలయాల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.

Updated Date - 2020-06-27T01:23:34+05:30 IST