ఏపీలో 61,266 మంది నుంచి..
ABN , First Publish Date - 2020-04-26T00:54:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు(ఏప్రిల్ 25) 61,266 మంది శాంపిల్స్ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందిన రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజు(ఏప్రిల్ 25) 61,266 మంది నుంచి శాంపిల్స్ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 61,266 మంది నుంచి శాంపిల్స్ సేకరించడం జరిగిందని చెప్పారు. వాటిలో శ్రీకాకుళం - 3,188, విజయనగరం - 1,806, వైజాగ్ - 8,141, తూర్పుగోదావరి - 5,547, పశ్చిమగోదావరి - 4,272, కృష్ణాజిల్లా - 5,275, గుంటూరు - 6,541, ప్రకాశం - 2,961, నెల్లూరు - 5,003, చిత్తూరు - 5,458, కడప - 4,820, అనంతపురం - 3,282, కర్నూల్ - 4,972 చొప్పున శాంపిల్స్ సేకరించి కోవిడ్-19 టెస్టులు నిర్వహించడం జరిగిందని చెప్పారు.