సత్యదేవుని సన్నిధిలో నిహారిక దంపతులు

ABN , First Publish Date - 2020-12-13T09:19:00+05:30 IST

సత్యదేవుని సన్నిధిలో నిహారిక దంపతులు

సత్యదేవుని సన్నిధిలో నిహారిక దంపతులు

అన్నవరం, డిసెంబరు 12: సినీ నటుడు నాగేంద్రబాబు కుమార్తె, మెగా డాటర్‌ నిహారికకు కొద్దిరోజుల క్రితం వివాహం కాగా, దంపతులిద్దరూ శనివారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొద్దిమంది కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధిలో వ్రతమాచరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. దర్శనానంతరం కొత్త దంపతులకు వేదపండితులు మహదాశీర్వచనం అందజేశారు. 

Updated Date - 2020-12-13T09:19:00+05:30 IST