ఏపీ సచివాలయంలో ఇద్దరికి కరోనా
ABN , First Publish Date - 2020-06-26T21:26:55+05:30 IST
సచివాలయంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్లో ఓ ఉద్యోగికి కరోనా అని తేలింది. జీఏడీలో డీఈవోగా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా
![ఏపీ సచివాలయంలో ఇద్దరికి కరోనా](https://media.andhrajyothy.com/appimg/galleries/202006260354576/06262020155646n55.jpg)
అమరావతి: సచివాలయంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్లో ఓ ఉద్యోగికి కరోనా అని తేలింది. జీఏడీలో డీఈవోగా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. అలాగే మూడో బ్లాక్లో మరో ఉద్యోగికి కరోనా తేలింది. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.