-
-
Home » Andhra Pradesh » Amit Shah G V L Narasimha Rao C M Ramesh T GVenkatesh
-
అమిత్షాను కలిసిన జీవీఎల్, సీఎం రమేష్, టీజీ వెంకటేష్
ABN , First Publish Date - 2020-03-13T21:29:15+05:30 IST
కేంద్రమంత్రి అమిత్షాను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కలిశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితులు.. వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులపై అమిత్షాకు ఫిర్యాదు చేశారు.
