రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-19T03:21:44+05:30 IST

రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య అని చంద్రబాబు తప్పుబట్టారు. దొడ్డిదారిన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో కనీస సాంప్రదాయాలు పాటించట్లేదని

రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య: చంద్రబాబు

అమరావతి: రాజధానిని తరలించే నిర్ణయం మూర్ఖపు చర్య అని చంద్రబాబు తప్పుబట్టారు. దొడ్డిదారిన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో కనీస సాంప్రదాయాలు పాటించట్లేదని, వైసీపీ నేతలు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిపై దొడ్డిదారిన చట్టాన్ని తేవాలనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు.

Updated Date - 2020-06-19T03:21:44+05:30 IST