ఖాళీలన్నీ భర్తీ చేయాలి: పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
ABN , First Publish Date - 2020-11-26T09:12:32+05:30 IST
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేయాలని, వార్షిక క్యాలెండర్ను ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కె.ఎ్స.లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేయాలని, వార్షిక క్యాలెండర్ను ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కె.ఎ్స.లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో బుధవారం జరిగిన సభ్యుల సమావేశానికి హాజరై కమిషన్ కార్యదర్శి పి.ఎ్స.ఆర్.ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు.