-
-
Home » Andhra Pradesh » 98th day Capital Farmers Protest
-
98వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం
ABN , First Publish Date - 2020-03-24T16:05:17+05:30 IST
రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం నాటికి 98వ రోజుకి చేరింది.

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం నాటికి 98వ రోజుకి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సూచనలు పాటిస్తూ శిబిరాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీక్షా శిబిరాల్లో మూడు మీటర్ల దూరంగా కూర్చుని నిరసనలు చేస్తున్నారు. రైతులు మొహానికి మాస్క్లు ధరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని 29 గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.