-
-
Home » Andhra Pradesh » 791 CRORES PACKAGE TO AMRIT SCHEME
-
రూ.791 కోట్ల ‘అమృత్’ రుణాలకు ప్రభుత్వం పూచీ
ABN , First Publish Date - 2020-03-25T09:03:59+05:30 IST
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, మురుగునీరు, ఉద్యానవనాలు తదితర వ్యవస్థలను మెరుగు పరిచేందుకు...

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీస అవసరాలైన తాగునీరు, మురుగునీరు, ఉద్యానవనాలు తదితర వ్యవస్థలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ‘అమృత్’ పథకం గ్యాప్ ఫండింగ్ కింద ఏపీయూఎ్ఫఐడీసీ సమకూర్చుకోవాల్సిన రూ.791.50 కోట్ల బ్యాంకు రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.