వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.27కోట్లు పంపిణీ

ABN , First Publish Date - 2020-08-12T19:48:00+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గోపాపురం నియోజకవర్గంలోని 14074 మంది లబ్దిదారులకు రూ.27కోట్లు పంపిణీ జరిగింది.

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.27కోట్లు పంపిణీ

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గోపాపురం నియోజకవర్గంలోని 14074 మంది లబ్దిదారులకు రూ.27కోట్లు పంపిణీ జరిగింది. ద్వారకా తిరుమల మండలం ద్వారక తిరుమల ఎండీవో కార్యాలయంలో గోపాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెక్కులు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-08-12T19:48:00+05:30 IST