16 నుంచి ఒంటిపూట బడులు

ABN , First Publish Date - 2020-03-12T09:50:09+05:30 IST

రాష్ట్రంలోని పాఠశాలలు ఈ నెల 16నుంచి ఏప్రిల్‌23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి. ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌

16 నుంచి ఒంటిపూట బడులు

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలు ఈ నెల 16నుంచి ఏప్రిల్‌23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి. ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలన్నీ 2019-20 విద్యావిషయక క్యాలెండర్‌ మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45గం. నుంచి 12.30 గం.వరకు పనిచేస్తాయి.  

Updated Date - 2020-03-12T09:50:09+05:30 IST