14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారికే ఏపీలోకి అనుమతి: జగన్

ABN , First Publish Date - 2020-03-28T21:39:03+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లోనే వసతి కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారికే అనుమతిస్తామని తెలిపారు. క్యాంపుల పర్యవేక్షణకు రెసిడెంట్‌ అధికారి నియామిస్తామని చెప్పారు.

14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారికే ఏపీలోకి అనుమతి: జగన్

అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లోనే వసతి కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారికే అనుమతిస్తామని తెలిపారు. క్యాంపుల పర్యవేక్షణకు రెసిడెంట్‌ అధికారి నియామిస్తామని చెప్పారు. రాష్ట్రం వెలుపల కూలీలు కార్మికుల స్థితిగతుల పర్యవేక్షణకు ఓ ఐఏఎస్‌ నియామిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులోని కల్యాణమండపాలు, హోటళ్లను అందుబాటులోకి తేవాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2020-03-28T21:39:03+05:30 IST