ఇళ్ల స్థలాల భూసేకరణకు 1400 కోట్లు
ABN , First Publish Date - 2020-03-19T09:33:24+05:30 IST
పేదలకు ఇచ్చే ఇంటిస్ధలాలకు భూ సేకరణ చేపట్టడానికి నాలుగు జిల్లాలకు రూ.1400 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
![ఇళ్ల స్థలాల భూసేకరణకు 1400 కోట్లు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పేదలకు ఇచ్చే ఇంటిస్ధలాలకు భూ సేకరణ చేపట్టడానికి నాలుగు జిల్లాలకు రూ.1400 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఇంటి స్ధలాల కోసం ఇప్పటిదాకా రూ.2003.35 కోట్లమేర నిధులు ఇచ్చారు.