10 మంది చిన్నారులకు అస్వస్థత..

ABN , First Publish Date - 2020-10-03T14:55:34+05:30 IST

కాకినాడ: 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తూర్పు గోదావరి వీఆర్‌పురం మండలం పులుసుమామిడిలో..

10 మంది చిన్నారులకు అస్వస్థత..

కాకినాడ: 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తూర్పు గోదావరి వీఆర్‌పురం మండలం పులుసుమామిడిలో.. కాలం తీరిన తినుబండారాలు తిని 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ చికిత్స నిమిత్తం వీఆర్‌పురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-10-03T14:55:34+05:30 IST