దేశంలో అత్యధిక శాలరీలు తీసుకుంటున్న కార్పొరేట్ సీఈఓలు ఎవరంటే..

థియరీ డెలాపోర్ట్ కంపెనీ: విప్రో శాలరీ: ఏటా రూ.82 కోట్లు

అభయ్ భుటాడా కంపెనీ: పూనావాలా ఫిన్‌కార్ప్ శాలరీ: ఏటా రూ. 78 కోట్లు

సందీప్ కల్రా కంపెనీ: పర్సిస్టెంట్ సిస్టమ్స్ శాలరీ: ఏటా రూ. 62 కోట్లు

నితిన్ రాకేశ్ కంపెనీ: ఎమ్‌ఫసిస్ శాలరీ: ఏటా రూ.60 కోట్లు

సలీల్ పారేఖ్ కంపెనీ: ఇన్ఫోసిస్ శాలరీ: ఏటా రూ.56 కోట్లు

సతీశ్ పాయ్ కంపెనీ: హిండాల్కో శాలరీ: ఏటా రూ. 37 కోట్లు

ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ కంపెనీ: ఎల్ అండ్ టీ శాలరీ: ఏటా రూ.36 కోట్లు

సుధీర్ సింగ్ కంపెనీ: కోఫోర్జ్ శాలరీ: ఏటా రూ. 34 కోట్లు

సీపీ గుర్నానీ కంపెనీ: టెక్ మహీంద్రా శాలరీ: ఎటా రూ. 30 కోట్లు