Home » Health news
బీర్లు అతిగా తాగితే ప్రమాదమని మీకు తెలుసా. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఎంత తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. పాలతో విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని, ఎముకలను బలంగా మారుస్తాయి. అందుకే వైద్యులు పాలు తరచూ తాగాలని సూచిస్తుంటారు. కానీ ఎక్కువ పాలు తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలు అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలు, రోజులో ఎంత పాలు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది.
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
ఆరోగ్యకరమైన ఆహారాల లిస్టులో టాప్ 5లో ఉండేది దొడ్డు రవ్వ(Bulgur). ఈ పేరు చెప్పగానే చాలా మంది ముఖం ఏదోలా పెడతారు. కానీ ఇది పోషకాల గని అని మీకు తెలుసా. దొడ్డు రవ్వ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
వేసవి ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాలులు చెమటలు పట్టిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. శ
కరోనా కారణంగా లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై ( Health ) అవగాహన ఏర్పడింది. పౌష్ఠికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి నిత్యకృత్యంగా మారిపోయాయి.
Kidney Health in Summer: వేసవి కాలం(Summer) వచ్చేసింది. చాలా మంది బయట పని చేసే వారు ఉంటారు. ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పెరిగిపోవడం వల్ల ప్రజల శరీరం డీహైడ్రేట్కు(Dehydration) గురవుతుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Issues) తలెత్తుతాయి. ముఖ్యంగా కిడ్నీ(Kidney) సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.