Home » International
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్డౌన్స్ నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే గణనీయంగానే తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా..
కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పుడప్పుడు పార్లమెంట్లో విపక్షాలు తారాస్థాయిలో ఆందనళలు చేపట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గట్టిగట్టిగా నినాదాలు చేయడం, స్పీకర్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం లాంటి సందర్భాలు..
ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..
విలన్ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్ను ఆపి మిషన్ గన్లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.
స్లొవేకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై బుధవారం హత్యాయత్నం జరిగింది. హ్యాండ్లోవా నగరంలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన అనంతరం ఆయనపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అనుకూలుడిగా పేరున్న ఫికో, గతంలో రెండు పర్యాయాలు (2006-10, 20012-18) ప్రధానిగా పనిచేశారు.
Slovak PM Robert Fico: స్లోవేకియా ప్రధాన మంతరి రాబర్ట్ ఫికోపై(Slovak PM Robert Fico) దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫికో తీవ్రంగా గాయపడ్డాడు. హాండ్లోవాలో(Handlova) క్యాబినెట్ సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న ఫికోపై దుండగుడు తన వెంట తెచ్చుకున్న గన్తో..
దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఎవరి నమ్మకం వారిది! ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని విశ్వసించేవారిని దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు. ఆకాశం నుంచి ఆ దేవుడు...
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లో
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.