Share News

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అఫీషియల్స్‌గా శ్రీనాథ్‌, నితిన్‌ మీనన్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:20 AM

వచ్చే నెల వెస్టిండీస్‌, యూఎ్‌సఏలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పలో మ్యాచ్‌ అఫీషియల్స్‌గా భారత్‌ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు...

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అఫీషియల్స్‌గా శ్రీనాథ్‌, నితిన్‌ మీనన్‌

దుబాయ్‌: వచ్చే నెల వెస్టిండీస్‌, యూఎ్‌సఏలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పలో మ్యాచ్‌ అఫీషియల్స్‌గా భారత్‌ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరిలో రెఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌, అంపైర్లు నితిన్‌ మీనన్‌, జయరామ్‌ మదనగోపాల్‌ ఉన్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే 26 మంది మ్యాచ్‌ అధికారుల జాబితాను ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఆరుగురు రెఫరీలు, 20 మంది అంపైర్లున్నారు.

Updated Date - May 04 , 2024 | 05:20 AM