సిరీస్ క్లీన్స్వీ్ప
ABN , Publish Date - May 10 , 2024 | 01:51 AM
బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీ్సను భారత మహిళలు 5-0తో క్లీన్స్వీ్ప చేశారు. గురువారం జరిగిన ఆఖరిదైన ఐదో మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన...
భారత్దే ఐదో టీ20
సిల్హట్: బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీ్సను భారత మహిళలు 5-0తో క్లీన్స్వీ్ప చేశారు. గురువారం జరిగిన ఆఖరిదైన ఐదో మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. హేమలత (37), స్మృతి మంధాన (33), హర్మన్ప్రీత్ (30), రిచా ఘోష్ (28 నాటౌట్) రాణించారు. రబియా, నహీద చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 135/6 స్కోరుకే పరిమితమైంది. రీతూ మోనీ (37) టాప్ స్కోరర్. రాధా యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది.