Share News

పొవెల్‌కే పగ్గాలు

ABN , Publish Date - May 04 , 2024 | 05:29 AM

టీ20 ప్రపంచ కప్‌కోసం ప్రకటించిన వెస్టిండీస్‌ జట్టులో పలువురు ఐపీఎల్‌ స్టార్లకు చోటు కల్పించారు. ప్రస్తుత కెప్టెన్‌ రోవ్‌మన్‌ పొవెల్‌కే సారథ్య బాధ్యతలు...

పొవెల్‌కే పగ్గాలు

విండీస్‌ వరల్డ్‌కప్‌ జట్టు

పోర్టాఫ్‌ స్పెయిన్‌: టీ20 ప్రపంచ కప్‌కోసం ప్రకటించిన వెస్టిండీస్‌ జట్టులో పలువురు ఐపీఎల్‌ స్టార్లకు చోటు కల్పించారు. ప్రస్తుత కెప్టెన్‌ రోవ్‌మన్‌ పొవెల్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో సంచలన పేసర్‌ షమార్‌ జోసె్‌ఫకు తొలిసారి టీ20 జట్టులో స్థానం దక్కింది. అల్జారి జోసెఫ్‌ వైస్‌-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆండ్రీ రస్సెల్‌, రూథర్‌ ఫోర్డ్‌, నికోలస్‌ పూరన్‌, హెట్‌మయెర్‌, హోప్‌, రొమారియో షెఫర్డ్‌ తదితర స్టార్లు చోటు దక్కించుకున్నారు.

Updated Date - May 04 , 2024 | 05:29 AM