ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
ABN, Publish Date - Mar 28 , 2024 | 04:11 PM
ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమైంది.
Updated at - Mar 28 , 2024 | 04:11 PM