Home » Telangana » Rangareddy
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిఽధిలోని మాధవరెడ్డి రైల్వేవంతెన సమీపంలోని సంపూర్ణ ఆయుర్వేద నిలయం(గోశాల)లో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు.
దాదాపూర్ గ్రామ పంచాయతీకి 2023-24 సంవత్సరానికి గానూ జాతీయ పంచాయతీ అవార్డుకు ప్రతిపాదనలు పంపించగా శాస్త్రవేత్తలు సత్యకుమార్, శృతి, జయసుధ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు.
‘రాత్రికిరాత్రి పార్కు స్థలం మాయం’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు.
చిట్ఫండ్స్ పేరిట మోసం చేసిన కనకదుర్గ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన తాండూరులో చోటుచేసుకుంది.
క్షణికావేశంలో ఓవ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన మండలంలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది.
అతివేగంగా వెళ్తున్న ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి.
జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బస్వ పాపయ్యగౌడ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
అయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడితో పాటు రెట్టింపు ఆదాయం వస్తుందని ఆయిల్పామ్ సాగు రాష్ట్ర సలహాదారులు డాక్టర్ బీఎన్ రావు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంతో పారిశుధ్యంపై ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. లక్షలు వెచ్చించి పారిశుధ్య నిర్వహణ కోసం నడుం బిగించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.