Home » Social Media
మనం అంకెలను నమ్మినట్లు దేనిని నమ్మం! ఒకటి.. రెండు.. మూడు.. వంద.. ఇలా గట్టిగా అరుస్తూ చెబితే మంచి కాలేజీలని నమ్మేస్తాం. పిల్లలకు ర్యాంకులు వస్తాయని వాటిలోనే చేరుస్తాం.
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్డమ్ వచ్చినట్లే- సోషల్ మీడియాలో స్టార్స్కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.
'నీటిని వృథా చేయరాదు' అని పాఠశాల స్థాయి నుంచి మనం వింటూనే ఉంటాం. కానీ నిజ జీవితంలో కళ్ల ముందే ఎన్నో లీటర్ల నీరు వృథాగా పోతుంటుంది. ఇతరులు వృథా చేసేవి కొన్నైతే.. మరికొన్ని మన నిర్లక్ష్యంతో జరిగేవి. అయితే నీటిని పొదుపు చేయాలంటూ కనువిప్పు కలిగించింది ఓ వానరం.
ఎన్నికల ముందు వైసీపీ (YSR Congress) సోషల్ మీడియా టీమ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డికి ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది..
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)తో ‘స్మార్ట్‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్గా తీసుకొని, కేసులు పెడతారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..
సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘యూట్యూబ్’ ఒక సంచలనం. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్.. వినోదం పంచడంతో పాటు లక్షలాది మందికి జీవనాధారంగా మారింది. రూపాయి వెచ్చించకుండానే.. తమ ప్రతిభ చాటుతూ ఎంతోమంది ఈ యూట్యూబ్ ఆధారంగా భారీ మొత్తంలో