Home » ABN Andhrajyothy
నాదస్వర శబ్ధానికి నాట్యం చేసే పాములను చూశాం. ఇందులో వాస్తవం లేకున్నా చూసేందుకు మాత్రం నాదస్వర శబ్ధానికి పరవశించి నాట్యం చేసినట్లుగానే అనిపిస్తుంది. అలాగే పిల్లనగ్రోవి శబ్ధానికి జంతువులు కూడా పరవశించిపోతున్నట్లు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ...
కొందరికి ఎవరికీ కాని చిత్రవిచిత్ర ఆలోచనలు వస్తుంటాయి. వాటికి మరింత పదును పెట్టి వారు చేసే ప్రయోగాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు..
చూసేందుకు అంతా మనుషులే అయినా.. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకరు చేసిన పని ఇంకొంకరు చేయలేని విధంగా ఉంటుంది. అలాగే కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఇవి మనుషులకు సాధ్యమేనా..! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ...
విదేశీయులను గౌరవించడం మన సంస్కారం. అయితే కొందరు ఆకతాయిల కారణంగా కొన్నిసార్లు కొందరు విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరికొందరు లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇటీవల...
కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చేసే పనులు.. కొన్నిసార్లు అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన జరిగినా, విచిత్ర ప్రయోగం చేసినా.. అందుకు...
వివాహ కార్యక్రమాల్లో వధూవరులు డాన్సులు చేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. వరుడికి మంచి వధువు... వధువుకు మించి వరుడు పోటాపోటీగా డాన్సులు వేయడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు...
శరీరం శక్తివంతంగా మారడానికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అలాగే మెదడు చురుగ్గా మారేందుకూ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పటిల్ ఫొటోలు కూడా ఒకటి. ప్రస్తుతం...
నీళ్లలో ఉన్న మొసలికి ఎంత శక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువైనా ఒక్కసారి దాని నోట పడిందంటే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే...
పల్నాడు: జిల్లాలో 144 సెక్షన్ నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులను హౌస్ అరెస్టు చేశారు. ఇలా చేయడం సరికాదని నక్కా ఆనందబాబు అన్నారు.
అమరావతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు.