Home » Andhra Pradesh » Srikakulam
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమైంది. ఐదేళ్లలో జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి కనిపించింది. హామీల అమలు కోసం, సమస్యలపై పోరాడితే.. కేసులు, దౌర్జన్యాలు, అరెస్టులు, భౌతిక దాడులతో జిల్లావాసులు ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొన్నారు.
మందస రోడ్ (హరిపురం) రైల్వేస్టేషన్ పరిఽధిలో రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు.
మేఘవరం పంచా యతీ జక్కరపేట జంక్షన్ సమీ పంలో వనదుర్గమ్మ తల్లి విగ్రహా న్ని ఎవరో గుర్తుతెలియనివారు ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తంప గ్రామానికి చెందిన బోయితి తిరుపతిరావు, మిన్నమ్మలకు ఏడేళ్లు జైలు శిక్ష విధించినట్టు ఎస్ఐ నారాయణస్వామి చెప్పారు.
ఇటీవల నగరంలోని కేఎఫ్సీ షాపు సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఉన్న ఓ రౌడీషీటర్.. ఆ కేసు సద్దుమనగక ముందే ఓ కారు అద్దెకు తెచ్చి మోసం చేసిన ఘటన వెలుగుచూసింది.
తీరు మార్చుకున్నవారిపై రౌడీషీట్ తొలగిస్తామని టూటౌన్ సీఐ జి.ఉమామహేశ్వరావు తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎవరు ఎంతలా మొత్తుకుంటున్నా ఇంకా చాలామందిలో మార్పు రావడం లేదు. ఓటుహక్కుపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించినా.. కొంతమందిలో తీరు మారలేదు. ఈసారి 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో లక్షల మంది మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తూ.. ఓటుకు దూరంగా ఉండిపోయారు.
రెండేళ్ల కిందట ఆరు గురు యువకులు పట్టపగలు శ్రీకాకుళం నగరం గూన పాలెంలో నడిరోడ్డుపై గొడ్డలితో ఓ వ్యక్తిని నరికి.. మిగి లిన వారిని పరుగులెత్తించారు. అప్పట్లో ఈ ఘటన అలజడి రేపింది. తాజాగా గురువారం అర్ధరాత్రి ఓ పారిశుధ్య కార్మికుడు నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీ ఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమన్ శుక్రవారం పరిశీలించారు.
ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్న నేపఽథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని బావుల్లో పూర్తిగా నీరు ఎండిపోవడమే కాకుండా తాగునీటి కొళాయిల ద్వారా అందిస్తున్న నీటి సరఫరా కనీస అవసరాలకే చాలడం లేదని మహిళలు వాపోతున్నారు.