Home » Andhra Pradesh » Kadapa
కడప జిల్లా ముద్దనూరులో సిమెంటు లోడు లారీ భీభత్సం.. వేగంగా దూసుకెళ్లి రైల్వే గేట్లను ఢీకొని సెంటర్లో ఉన్న బట్టల షాపులోకి లారీ దూసుకెళ్లి్ంది. బట్టల షాపు రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బట్టల షాపు, ఇల్లు ముద్దనూరులో విలేకరిగా పని చేస్తున్న చలపతిగా గుర్తించారు.
మండలంలోని ముష్టూరు పంచాయతిలోని కస్తూరిబా పాఠశాలకు రక్షణగోడ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
స్థానిక వాసవీభవన వీధిలోని కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
పీలేరు ఆర్టీసీ బస్టాం డుకు ఆనుకుని ఉన్న మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులకు అధికా రులు శుక్రవారం శ్రీకారం చుట్టారు.
స్థానిక కదిరి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన ఉత్సావాల్లో భాగంగా గురువారం ఆల యంలో కలశారాధన కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లె నియోజవకర్గంలోని 250 పోలింగ్ కేం ద్రాల్లో ఎన్నడూ లేని విఽధంగా రామసముద్రం మండలం ఎగువబోంపల్లెలో 94.02శాతం పోలింగ్ జరిగింది.
పైన కనిపిస్తున్న చిత్రాలను చూసారు కదా..ఇదేదో మండలంలోని మారుమూల గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం అనుకుంటే పొరపాటే..అన్నమయ్య జిల్లాలోనే ఏకైన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటి మదన పల్లె పట్టణం నడిబొడ్డున తాళ్లవారివీధిలో కనిపిస్తున్న మురికికూపం.
పట్టణంలోని కదిరిరోడ్డులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 18 వరకు స్వామివారి 331వ ఆరాధనోత్సవాలు నిర్వ హిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పి. లక్ష్మీనారాయణాచారి, నవయుగ స్వర్ణకారు ల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్య క్షుడు డాక్టర్ అప్పినిపల్లె భాస్కరాచారి తెలిపారు
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పాఠ శాల స్వీపర్ల జీతాల ను వెంటనే చెల్లిం చాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్య దర్శి సాంబశివ ప్ర భు త్వాన్ని డిమాండ్ చేశారు.
అపర భగీథుడు సర్ అర్థర్ కాటన జయంతి సందర్భంగా బుధ వారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పిరు.