Home » Andhra Pradesh » Guntur
రూరల్ మండలం కొలకలూరులో ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. కొలంకపురి, వైకే నాటక కళా పరిషత్ల ఆధ్వర్యంలో శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.
ఆరేళ్ల వయస్సులో పిల్లలు చదువు మీద కన్నా ఆట, పాటల మీద ఆసక్తి ఎక్కువ చూపుతుంటారు. పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన ఆరేళ్ల చిన్నారి షేక్ అలీషా జాస్మిన్ మాత్రం అటు చదువులోను, ఇటు ఇంగ్లీషు పదాల స్పెల్లింగ్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, యోగా వంటి విభాగాల్లో అధ్భుతమైన ప్రతిభ చూపిస్తూ అందరిని అబ్బురపరుస్తోంది.
విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళలు ఎంతగానో దోహదపడతాయని యడ్లపాడు అభివృద్ధి కమిటీ విద్యావిభాగం సభ్యుడు కేతా రాంబ్రహ్మం అన్నారు.
మండల పరిధిలోని వరగానిలో లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్ తెలుగు రాష్ట్రాల 8వ ఆహ్వాన నాటికల పోటీలు ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
చింత చెట్లకు నిప్పు అంటించి ఆ తరువాత చింత చెట్లను నరికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న సంఘటనలు శాంతినగర్ సమీపంలో చోటు చేసుకుంటున్నాయి.
ఎన్నికల అల్లర్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న 144 సెక్షన్ సందర్భంగా శుక్రవారం క్రోసూరులో నిర్మానుష్యం నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిం పు తేదీ, సమయంపై పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసు ద్వారా సమా చారం అందించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిట ర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.
ప్రజలంతా తెలుగుదేశం వైపే ఉన్నారని టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్ అన్నారు.
తీరప్రాంతంలోని రేపల్లె నియోజకవర్గంలో ఈదు రుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో తీరం చల్లబడింది.
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి