Home » Andhra Pradesh » Ananthapuram
గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత
ఖరీఫ్ ఆరంభానికి ముందు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు నమోదు అవుతున్నాయి. ఎనిమిది మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. డి.హిరేహాల్లో అత్యధికంగా 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్లో 28.0, విడపనకల్లులో 24.08, వజ్రకరూరులో 19.2, ఉరవకొండలో 16.2, కూడేరులో 8.2, గుంతకల్లులో 3.2, పామిడిలో 1.2 మి.మీ. వర్షపాతం నమోదైం...
ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్రూమ్స్ వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీ నా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. విజయవాడ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినోద్ కుమార్, జేసీ కేతనగార్గ్, నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్వో రామకృష్ణారెడ్డి, ఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖే్షకుమార్ మీనా మాట్లాడుతూ, సా్ట్రంగ్ ...
నువ్వు మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగాలంటే మీ ఊర్లో ఎన్నికల ఖర్చు పెట్టుకో.. లేదంటే వేరేవాళ్లకు అవకాశం ఇస్తాం..’ ఇదీ.. పోలింగ్కు ముందు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వైసీపీ నాయకులు పెట్టిన షరతు. వారు ఇవ్వలేకపోతే మళ్లీ ఆ పోస్టు దక్కదని భయపడ్డారు. డబ్బులు సమకూర్చేందుకు శింగనమల నియోజకవర్గంలో అనేక గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలుకు పాల్పడినట్లు సమాచారం. తప్పుడు మస్టర్లతో లక్షలాది రుపాయల స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్కు ...
అడిగిన ప్రతి రైతుకు ఈ నెల 24 నుంచి విత్తనం అందించాలని కలెక్టర్ వినోద్ కుమార్.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, బ్యాంకింగ్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజనలో సా గయ్యే పంటలు, విత్తన సేకరణ చర్యలు, పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలలో రైతుల పేర్లు రిజిస్ట్రేషన చేయాలని సూచించారు. విత్తనం విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. వేరుశనగతోపాటు ...
విద్య పేరుతో వ్యాపారానికి పాల్పడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్ డిమాండ్ చేశారు.
ఎస్కేయూ నిధులను మాజీ వీసీ రామకృష్ణారెడ్డి దుర్వినియోగం చేశారని, వాటిని అతని నుంచి రివకరీ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఖచ్చి తంగా టీడీపీనే గెలుస్తుందని మాజీ మంత్రి పరిటాల సునీ త ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమెను, పరిటాల శ్రీరామ్ను కలవడానికి రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వెంకటాపురానికి తరలివచ్చారు
ఏ సభ జరిగినా.. ఏ సమావేశం జరిగినా క్లీన అనంత.. గ్రీన అనంతే లక్ష్యమని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రసంగాలతో ఊదరగొట్టారు. అయితే చేసింది మాత్రం శూన్యం. నగర నడిబొడ్డున ఉన్న ప్రధాన కాలువ చెత్తా చెదారంతో నిండి... పిచ్చి మొక్కలు పెరిగి.. మురుగునీరు నిల్వ ఉండి.. నిత్యం కంపు కొడుతోంది.
జిల్లాలోని అర్హత గల రైతులందరికీ సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేస్తామని, విత్తన కాయలు నాణ్యతలో రాజీ ఉండబోదని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు.