Share News

ycp: వైసీపీ తరఫున వలంటీర్ల ప్రచారం

ABN , Publish Date - May 05 , 2024 | 01:18 AM

ధర్మవరం రూరల్‌, మే4: మండలంలోని మ ల్లాకాల్వ గ్రామంలో వలంటీర్లు శ్రీకాంత, రాధమ్మ, కళ్యాణి శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఓటు వేయాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఓటువేయాలని కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఇచ్చారు.

ycp: వైసీపీ తరఫున వలంటీర్ల ప్రచారం

ధర్మవరం రూరల్‌, మే4: మండలంలోని మ ల్లాకాల్వ గ్రామంలో వలంటీర్లు శ్రీకాంత, రాధమ్మ, కళ్యాణి శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఓటు వేయాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఓటువేయాలని కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఇచ్చారు.


వైసీపీకి ఓటువేస్తే మీకు పథకాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసినా గ్రామాల్లో అవేవీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వలంటీర్లు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినా ఇంకా కొంతమంది అధికారులు, వలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ తమ స్వామి భక్తిని చాటుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 05 , 2024 | 01:18 AM