Home » Telangana » Nalgonda
ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాంల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన వరి ధాన్యాన్ని ఎ- గ్రేడ్ కిందనే కొనుగోలు చేయలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు.
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల 13న ముగియడంతో పోలింగ్ బూతల వారీగా లెక్కలేసుకుంటూ అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
పార్లమెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీ్షరావు అన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టును అధికారులు గురువారం తొలగించారు.
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ద్విచ్రక వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో దంపతులకు తీవ్రగాయాలు కాగా బైక్ పూర్తిగా దగ్ధమైంది.
బైకును కారు ఢీకొన్న సంఘటనలో బీజేపీ నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా కోకన్వీనర్ మృతిచెందాడు.
ప్రపంచ పర్వతారోహణ రంగంలో అతి క్లిష్టమైన ఏడు ఖండాల్లోని ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించే లక్ష్యంలో భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత మరో సాహసానికి సిద్ధమయ్యారు.
జిల్లా కేంద్రం భువనగిరి సింగన్నగూడెంలో ఏడాది క్రితం లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అప్పగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు.
ప్రజలను బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కల, వానరాల నియంత్రణకు భువనగిరి మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది. ప్రతీ రోజూ పట్టణంలోని ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు కుక్క కాటుకు, వానరాల దాడులకు గురవుతున్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్కు వినియోగించిన ఈవీఎంలను భువనగిరి శివారులోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలోని సా్ట్రంగ్ రూముల్లో భద్రపరిచారు.