Home » Telangana » Mahbubnagar
ఈ ఏడాది ఖరీఫ్లో పంట సాగుచేసేందుకు రైతులు సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నది.
కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యాం నుంచి గతనెల తొమ్మిదో తేదీన దిగువకు నీరు వదలడంతో గురువారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల నీరు చేరింది.
నల్లమలలో చెంచులు క్రమంగా ఓటుకు చేరువవుతున్నారు.
లోక్సభ ఎన్నికల వి ధుల్లో పాల్గొన్న ఆశ వర్కర్లకు పారితోషికం చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముం దు వరి రైతులకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ముందు బీ ఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
డెంగీ వ్యాధి నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ శశికళ అన్నారు.
క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని జీఎఫ్ఏ అధ్య క్షుడు బండల వెంకట్రాములు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి నట్లుగా వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
పదవ తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకబాటుకు కారణాలను తెలుసుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరంలోనైనా మెరుగైన ఉత్తీర్ణతా శాతాన్ని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ విద్యాశాఖ అధికారులను అదేశించారు.
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోం దని నాగర్కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు.