Home » Business news
లోక్సభ 2024 ఎన్నికలకు(lok sabha elections 2024) ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో గుండె, కాలేయం, మధుమేహం సహా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను(medicines rates) తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) గురువారం (మే 16న) భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ తర్వాత గురువారం దేశీయ మార్కెట్లలో బలమైన ప్రారంభం మొదలై, సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో ముగిశాయి.
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు గురువారం ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు జనవరి-మార్చి మధ్య కాలంలో 6.7 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఈ రేటు 6.8 శాతంగా ఉండింది.
ఆన్లైన్లో కిరాణా, కూరగాయలు, పండ్లు సహా పలు ఉత్పత్తులను విక్రయించే బ్లింకిట్(Blinkit) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీరు ఈ ప్లాట్ ఫాంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర(coriander) ఉచితంగా పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే.
ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) ఎస్బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...
మీ ఫోన్కు ప్రతి రోజు పలు రకాల స్పామ్ కాల్స్(spam calls) వస్తున్నాయా. అయితే మీకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఎందుకంటే స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని మరికొన్ని రోజుల్లో అమలు చేయనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారత్లో టోకు ద్రవ్యోల్బణం(Wholesale Inflation) రోజురోజుకీ పెరిగిపోతోందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టోకు ధర సూచిక(Wholesale Price Index) ప్రకారం.. మార్చిలో 0.53 శాతం టోకు ద్రవ్యోల్బణం పెరగ్గా.. ఏప్రిల్కి వచ్చే సరికి 13 నెలల గరిష్ఠానికి చేరుకుని.. 1.26 శాతం వద్ద నిలిచింది.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు(investors) శుభవార్త వచ్చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలల్లో ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా.. దాన్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి(Money Transfer from Credit Card to Bank Account) ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది.