Home » Andhra Pradesh » West Godavari
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియలో జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల్లో ఓటుపై చైతన్యం పెరగడంతో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు ఆదివాసీలు పోటెత్తారు.
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో విధానంలో జరిగే పరీక్షలు ఈనెల 23 వరకు జరుగుతాయి.
మండుతున్న ఎండలు... దాహర్తి తీర్చుకునేందుకు గ్రామాల్లో చేతిపంపులు లేవు... గ్రామానికి దూరంగా ఉన్న వాగులో ఒక గుంతలో ఈగలు, పురుగులు వాలి కలుషితమైన నీరే ఆదివాసీలకు తాగునీరు. ఆ నీటిని తాగుతున్న వాళ్లకు కడుపునొప్పి ప్రారంభమై వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురవుతున్నారు.
వలంటీర్లు ఉన్నారంటూ కేడర్ను పట్టించుకోక పోవడంలో తప్పిదం జరిగిందా ? వైసీపీలో ఇటువంటి అంశాలపైనే జోరుగా చర్చసాగు తోంది.
వాతావరణంలో మార్పుల కారణంగా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ముందుజాగ్రత్తగా చేతికందించి ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలోపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల ఖర్చు ఈసారి జరిగిన అంచనాలను దాటింది. గతంతో పోలిస్తే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఒక్కొక్కరికి డబుల్ అయ్యింది.
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సగ టున 83.68 శాతం నమోదైంది.
ఓటు వేసేందుకు ఉత్సాహంగా స్వస్థలాలకు తరలివచ్చిన ఓటర్లకు తిరిగి వెళ్ళేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైళ్ళల్లో రిజర్వేషన్లు పుల్ అయ్యా యి.