Home » Andhra Pradesh » Srikakulam
ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్న నేపఽథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని బావుల్లో పూర్తిగా నీరు ఎండిపోవడమే కాకుండా తాగునీటి కొళాయిల ద్వారా అందిస్తున్న నీటి సరఫరా కనీస అవసరాలకే చాలడం లేదని మహిళలు వాపోతున్నారు.
పెదంచల గ్రామానికి చెందిన వరిశ జానారావు రోడ్డు ప్రమాదానికి గురై గురువారం మృతి చెందాడు.
ఫరీద్పేట పంచాయతీ కొయ్యరాళ్లు జంక్షన్ జాతీయ రహదారిపై గురు వారం ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది.
అతడు మరణించినా మరో ముగ్గురికి పునర్జన్మ ను ప్రసాదించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం మండలం, చిన్న మండలవీధికి చెందిన తోట శ్రీనివా సరావు(46) ఈ నెల 14న తన ఫ్రెండ్స్తో కలిసి ఆటోలో వెళు తుండగా సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు.
అధికార పార్టీకి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈసారి త్రిముఖ పోటీలో... లాభపడేది టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు కాగా.. నష్టపోయేది మాత్రం వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్ సాగింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్ ప్రక్రియ జాప్యమైంది. ఇటు ఓటర్లకు.. అటు పోలింగ్ అధికారులకు నిరీక్షణ ఎదురైంది. పోలింగ్ ముగిశాక అన్ని రికార్డులు సరిచేసుకుని ఈవీఎంలతో స్ర్టాంగ్రూమ్కు వెళ్లేసరికి.. చాలా ఆలస్యమైంది.
ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. మా నాయకుడు గెలుస్తాడని కూటమి శ్రేణులు.. లేదు మళ్లీ మాదే అధికారమని.. మా నాయకుడే గెలుస్తాడని వైసీపీ నేతలు, కార్యకర్తలు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ సారి తమ విజయం ఖాయమని.. మెజార్టీపై టీడీపీ అభిమానులు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు పందాలు వేస్తున్నారు.
ప్రజా భాగస్వామ్యంతోనే శాత శాతం డెంగ్యూ నివారణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ స్థానిక డీఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, సెరికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు ఏపీ ఈఏపీ సెట్ గురువారం ప్రారంభమైంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జేసీ నవీన్తో కలిసి.. ఆర్వోలు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.