Home » Andhra Pradesh » Prakasam
సార్వత్రిక ఎన్నికలలో గతంలో ఎన్నడూలేని విఽధంగా మార్కాపురం పట్టణంలో ఓటింగ్ శాతం పెరిగింది.
సకల జీవకోటికి ప్రకృతి వరప్రసాదంగా ఇచ్చిన పర్యావరణాన్ని పరిరక్షిం చుకుందామని ట్రైనీ ఐఫ్ఎస్ శివశంకర్ హంగళ్ అన్నారు.
ష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం గెలుపోటములపై బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. సింగరాయకొండ మండలంలో టీడీపీకి ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు, వైసీపీకి మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సు రేష్ టంగుటూరు మండలంలోని పలువురు వైసీ పీ నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముగిసిన తరువాత సింగరాయకొండ క్యాంపు ఆఫీ్సలో ఉన్న మంత్రి సురే్షను కలిసేందుకు వెళ్లారు. ఎన్నికలలో ఖర్చుపెట్టిన డబ్బు విషయం మాట్లాడడంతో మంత్రి కస్సుమన్నారు.
ఎన్నికల తర్వాత వైసీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారనే అక్కసుతో ఆ పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తపై కొడవలిలో దాడి తెగబడ్డారు. ఈ ఘటన మండలంలోని పందువ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
వేగం అదుపుతప్పిన మినీ ట్రక్ లోయలో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నల్లమల అటవీ ప్రాంతం శ్రీశైలం-దోర్నాల ఘాట్రోడ్డులో చిన్నారుట్ల మూలమలుపు వద్ద చోటుచేసుకొంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలేకుర్తి గ్రామానికి చెందిన 15 మందికి గాయాలయ్యాయి.
ర్శి నియోజకవర్గంలో పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తున్నారు. బాధితులైన టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై దాడులు చేసి గాయపరిచినప్పటికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ద
ప్రతిష్టాత్మకమైన శాఖ అది. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యశాఖలో జరుగుతున్న తంతు చూస్తుంటే సామాన్య ప్రజానీకం కూడా అసహ్యించుకునే విధంగా ఉంది. ఒకరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరొకరి తప్పును వెలుగులోకి తీసుకురావడం, వాటిపై ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. తమకు పైస్థాయిలో ఉండే పరపతితో విచారణలకు నియమించడం... విచారణ చేసిన తర్వాత తప్పులు వెలుగులోకి వచ్చాక... ఆ నివేదికలను పక్కనపెట్టడం సర్వసాధారణమై పోతుండటంతో వైద్యశాఖ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కోటేశ్వరరావును ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురువారం పరామర్శించారు.
యద్దనపూడి మండలంలో వాగులు వరదలు వచ్చినపుడు పోలూరు వాగుపై ఉన్న తూముల చప్టాపై ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. వాస్తవంగా ఆ సమయంలో పోలూరు గ్రామానికి యద్దనపూడి మండలానికి ప్రజల రాకపోకలు నిలిచి పోతాయి. వర్షాకాలంలో చప్టాకు ఎగువ నుంచి ఉధృతంగా వాగునీరు వస్తుంది. దాంతో చప్టాపై నుంచి ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.