Home » Andhra Pradesh » Kadapa
స్థానిక కదిరి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన ఉత్సావాల్లో భాగంగా గురువారం ఆల యంలో కలశారాధన కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లె నియోజవకర్గంలోని 250 పోలింగ్ కేం ద్రాల్లో ఎన్నడూ లేని విఽధంగా రామసముద్రం మండలం ఎగువబోంపల్లెలో 94.02శాతం పోలింగ్ జరిగింది.
పైన కనిపిస్తున్న చిత్రాలను చూసారు కదా..ఇదేదో మండలంలోని మారుమూల గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం అనుకుంటే పొరపాటే..అన్నమయ్య జిల్లాలోనే ఏకైన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటి మదన పల్లె పట్టణం నడిబొడ్డున తాళ్లవారివీధిలో కనిపిస్తున్న మురికికూపం.
పట్టణంలోని కదిరిరోడ్డులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 18 వరకు స్వామివారి 331వ ఆరాధనోత్సవాలు నిర్వ హిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పి. లక్ష్మీనారాయణాచారి, నవయుగ స్వర్ణకారు ల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్య క్షుడు డాక్టర్ అప్పినిపల్లె భాస్కరాచారి తెలిపారు
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పాఠ శాల స్వీపర్ల జీతాల ను వెంటనే చెల్లిం చాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్య దర్శి సాంబశివ ప్ర భు త్వాన్ని డిమాండ్ చేశారు.
అపర భగీథుడు సర్ అర్థర్ కాటన జయంతి సందర్భంగా బుధ వారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పిరు.
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓటు శాతం భారీగా పెరిగిందని టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెలిపారు.
స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మ వారి జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయని ఆర్యవైఽశ్య సంఘం మదన పల్లి అధ్యక్షుడు పొన్నగంటి ఓంప్రకాష్ తెలిపారు .
ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని రాష్ట్రం లో ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారన్నారని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని మాజీ సీఎం, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కు మార్రెడ్డి కూటమి శ్రేణులకు చెప్పారు.
మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి ఏపీ ఎల్ఏ- 164(ఎమ్మెల్యే), హెచ వోపీ- 24(ఎంపీ) ఎన్నికల పోలింగ్ ఈవీఎంలను కట్టుది ట్టమైన భద్రత మధ్య మదన పల్లె నుంచి రాయచోటికి తరలిం చారు.