Home » Andhra Pradesh » Guntur
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి
అనుమానాస్పద రీతిలో వలంటీర్ మృతి చెందిన సంఘటన గుంటూరు- కర్నూలు రహదారిపై పల్నాడు జిల్లా కృష్ణాపురం గ్రామసమీపంలో గురువారం రాత్రి జరిగింది.
పల్నాడు ప్రాంతంలో ఎన్నిల అనంతరం జరుగుతున్న హింస వెనుక అధికార వైసీపీ భారీ కుట్ర ఉన్నట్టు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్ధి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.
మండలంలో గురువారం సాయంత్రం వాతావరణంలో ఆకస్మికంగా మార్పు చోటు చేసుకుని మబ్బులు కమ్ముకొచ్చి గాలులతో కూడిన వర్షం పడింది.
రూరల్ మండలంలోని కొలకలూరులో ఆహ్వాన నాటికల పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి.
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఎలా ఉంటాయో ఎన్నికల కమిషన్ రూచి చూపించింది. అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులపై కొరడా ఝళిపించింది.
భారీ వర్షాలు కురిస్తే ఉమ్మడి జిల్లాల్లోని పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు ఏటా ముంపుకు గురవుతున్నాయి.
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు సహా పలువురు టీడీపీ నేతలను గురు వారం పోలీసులు హౌస్ అరెస్టు చేశా రు.