Share News

ఐదోచోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు

ABN , Publish Date - May 02 , 2024 | 01:25 AM

ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్య్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై స్పష్టత వచ్చింది.

ఐదోచోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్య్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై స్పష్టత వచ్చింది. విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించలేదు. అయితే విశాఖ తూర్పు, ఉత్తరం, భీమిలి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గ్లాసు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. తూర్పు, ఉత్తర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వడ్డి శ్రావణి అనే స్వతంత్ర అభ్యర్థినికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

Updated Date - May 02 , 2024 | 01:25 AM