‘జగన్ డ్రామా మురిగిపోయింది’
ABN , Publish Date - May 02 , 2024 | 01:05 AM
పిఠాపురం, మే 1: కోడికత్తి డ్రామాతో ఒకసారి, బాబాయ్ గొడ్డలిపోటు డ్రామాతో మరోసారి సానుభూతి డ్రామాలు ఆడిన జగన్ ముచ్చటగా మూడోసారి ఆడిన గులకరాయి
పిఠాపురం, మే 1: కోడికత్తి డ్రామాతో ఒకసారి, బాబాయ్ గొడ్డలిపోటు డ్రామాతో మరోసారి సానుభూతి డ్రామాలు ఆడిన జగన్ ముచ్చటగా మూడోసారి ఆడిన గులకరాయి డ్రామా ఫేక్గా మారి మురిగిపోయిందని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. పిఠాపురం మండలం విరవాడ గ్రామానికి చెందిన పలువురు బుధవారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడారు.