Share News

నిప్పుల కుంపటి

ABN , Publish Date - May 02 , 2024 | 03:00 AM

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

నిప్పుల కుంపటి
బోసిపోయిన దర్గాసర్కిల్‌

- తొలిసారిగా ఒక మండలం రెడ్‌జోన్‌, 11 మండలాలు ఆరెంజ్‌ జోన్‌

- 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల నమోదు

చిత్తూరు కలెక్టరేట్‌, మే1: జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తొలిసారిగా జిల్లాలో గంగవరం మండలం రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. అలాగే బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల, గుడుపల్లి, కార్వేటినగరం, కుప్పం, పలమనేరు, పాలసముద్రం, పులిచెర్ల, పుంగనూరు, శ్రీరంగరాజపురం మండలాలు ఆరెంజ్‌ జోన్‌లోకి వెళ్లాయి. శ్రీరంగరాజపురంలో 45.6, గంగవరం 44.8, బంగారుపాళ్యం, పాలసముద్రం 44.3, చిత్తూరు 44.1, గుడిపాల, కార్వేటినగరం 44, పులిచెర్ల 43.9, యాదమరి 43.7, వెదురుకుప్పం 43.5, తవణంపల్లె 43.4, పుంగనూరు, గుడుపల్లె 43.3, గంగాధరనెల్లూరు 43.1, పూతలపట్టు 42.9, చౌడేపల్లి, నగరి, రొంపిచెర్ల 42.6, పలమనేరు, కుప్పం, పెనుమూరు 42.2, సోమల 42.1, సదుం 41.7, వి.కోట 41.5, పెద్దపంజాణి, శాంతిపురంలో 41.4, ఐరాల 41.4, నిండ్ర, విజయపురం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


- తొలిసారిగా ఒక మండలం రెడ్‌జోన్‌, 11 మండలాలు ఆరెంజ్‌ జోన్‌

- 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల నమోదు

చిత్తూరు కలెక్టరేట్‌, మే1: జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తొలిసారిగా జిల్లాలో గంగవరం మండలం రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. అలాగే బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల, గుడుపల్లి, కార్వేటినగరం, కుప్పం, పలమనేరు, పాలసముద్రం, పులిచెర్ల, పుంగనూరు, శ్రీరంగరాజపురం మండలాలు ఆరెంజ్‌ జోన్‌లోకి వెళ్లాయి. శ్రీరంగరాజపురంలో 45.6, గంగవరం 44.8, బంగారుపాళ్యం, పాలసముద్రం 44.3, చిత్తూరు 44.1, గుడిపాల, కార్వేటినగరం 44, పులిచెర్ల 43.9, యాదమరి 43.7, వెదురుకుప్పం 43.5, తవణంపల్లె 43.4, పుంగనూరు, గుడుపల్లె 43.3, గంగాధరనెల్లూరు 43.1, పూతలపట్టు 42.9, చౌడేపల్లి, నగరి, రొంపిచెర్ల 42.6, పలమనేరు, కుప్పం, పెనుమూరు 42.2, సోమల 42.1, సదుం 41.7, వి.కోట 41.5, పెద్దపంజాణి, శాంతిపురంలో 41.4, ఐరాల 41.4, నిండ్ర, విజయపురం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 02 , 2024 | 03:01 AM