కొందరికే ఇంటివద్దకు పింఛన
ABN , Publish Date - May 02 , 2024 | 12:26 AM
మండలంలోని కొన్ని గ్రామాల్లోనే మాత్రమే సచివాలయం సిబ్బంది ఇంటి వద్దకు పింఛన్లను పంపిణీ చేశారు. మిగిలిన గ్రామాల్లో దివ్యాంగులు, వృద్ధులను ఒక చోటికి రమ్మని అక్కడ పంపిణీ చేశారు.
శింగనమల, మే 1: మండలంలోని కొన్ని గ్రామాల్లోనే మాత్రమే సచివాలయం సిబ్బంది ఇంటి వద్దకు పింఛన్లను పంపిణీ చేశారు. మిగిలిన గ్రామాల్లో దివ్యాంగులు, వృద్ధులను ఒక చోటికి రమ్మని అక్కడ పంపిణీ చేశారు. జూల్వాకాలువలో పంచాయతీ కార్యాలయం సమీపంలోని కట్ట వద్దకు అందరినీ రమ్మని.. ఇలా పంపిణీ చేశారు. కాగా, మండలంలో బుధవారం 2014 మందికి దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశామని ఎంపీడీఓ బి.వెంకటరమణ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...