వైసీపీని భూ స్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధం..

ABN, Publish Date - May 06 , 2024 | 07:51 AM

బాపట్ల జిల్లా: మహిళల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని బాపట్ల జిల్లా, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. కారంచేడు మండలంలో ప్రచారం చేసిన ఆయన సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

బాపట్ల జిల్లా: మహిళల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు (Chandrababu)తోనే సాధ్యమని బాపట్ల జిల్లా, పర్చూరు టీడీపీ (TDP) ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు (Eluri Sambasivarao) అన్నారు. కారంచేడు మండలంలో ప్రచారం చేసిన ఆయన సైకిల్ గుర్తు (Bicycle symbol)కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్డీయే కూటమి (NDA Kutami) మేనిఫెస్టో (Manifesto) పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ (YCP) బూటకపు మేనిఫెస్టోను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. వచ్చే ఎన్నికలో వైసీపీని భూ స్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఏలూరి సాంబశివరావు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత బెయిల్‌పై నేడు తీర్పు

జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 06 , 2024 | 08:08 AM